HYD: అమృత్ భారత్ స్టేషన్స్ పథకంలో భాగంగా కొనసాగుతున్న వివిధ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులపై సికింద్రాబాద్ రైల్వే నిలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి సంబంధించి జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, DRN డాక్టర్ రామకృష్ణ తదితరులు వివరించారు. పునరాభివృద్ధి మరో ఏడాదిలో పూర్తికానుంది.