BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపెల్లి – దేశముఖి రహదారిలో చిరుత పులి లాంటి అడుగుల ముద్రల ఆనవాళ్ళు కనిపించాయి. స్థానికులు చిరుత పులి అడుగుల లాంటి జడ కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. హైనా జంతువు అడుగులుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.