JN: వచ్చే సంవత్సరం ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టే ప్రధానమంత్రి శ్రీవిద్యా కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా నిర్వహించాలంటూ సోమవారం దేవరుప్పుల మండలంలోని అంగన్వాడీ టీచర్లు ఎంఈఓ కళావతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నిర్మల, మంగమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు.