GDWL: జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో బుధవారం ‘సేవా పక్షం’లో భాగంగా మేధావుల సదస్సు గద్వాల్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు నిర్వహించారు. రామాంజనేయులు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొని, గెలిచి అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. మోది లక్ష్యాన్ని నెరవేర్చాలని కొనియాడారు.