NZB: నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలని పోలీసు కమిషనర్ సాయి చైతన్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా జడ్జి పోలీస్ కమీషనర్ని స్వాగతిస్తూ అభినందించారు.