HYD: తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె ఇందిరా అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. వైస్ ప్రిన్సిపల్ డా.రవిశేఖర్ రావు, డా. వాలియ, ప్రొఫెసర్లు డా. కృపాల్సింగ్ డా.చంద్రశేఖర్ డా. జానకి పద్మజ జగదీశ్వర్ సుబ్బారావు, ఉన్నారు.