వనపర్తి రాజావారు రాజా కృష్ణదేవరావుతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాజావారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వనపర్తి సంస్థానాధిశుల కాలం నుంచి నేటి వరకు ఉన్న పలు అభివృద్ధి అంశాలపై వారు చర్చించుకున్నారు. అనంతరం రాజావారు ఏర్పాటు చేసిన తేనేటి విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.