NLG: చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రూపని సోనియా లింగస్వామి, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన వరికుప్పల బిక్షపతి, వరికుప్పల ఎల్లయ్య, వరకుప్పల నరేందర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.