NRML: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాన్ మండలం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. అనంతరం లక్ష్మణచందా మండలం వడ్యాల్ గ్రామం నుంచి రత్నపూర్ కాండ్లి గ్రామం వరకు నూతన బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.