SRPT: అమృత్ 2.0 పథకానికి కోదాడ ఎంపికైందన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ అధ్యక్షతన తొలి స్టేక్హోల్డర్ సమావేశం జరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, విద్య వంటి రంగాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.