BDK: పాల్వంచలోని ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంను ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువులు జగద్గురు ద్వారాచార్య, మలూక్ పీఠాధిస్వర్లు సోమవారం దర్శనమిచ్చారు. రాజమండ్రి నుంచి పాల్వంచకు వచ్చిన 600 మంది సాధువులకు ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. సాధువుల రాకతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.