PDPL: రామగుండం కార్పొరేషన్ల పునర్విభజించిన 18వ డివిజన్ను పాత విధంగానే కొనసాగించాలని మాజీ కార్పొరేటర్ సతీష్ అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఆనుకొని లక్ష్మీపురం పరిసర ప్రాంతాలను కలిపి కొత్తగా ఏర్పడిన డివిజన్ భూ, భౌగోళికంగా ప్రజలకు సౌకర్యార్థంగా ఉందని వినతిలో పేర్కొన్నారు.