CTR: జిల్లాలోని విద్యుత్తు శాఖ గోదాముకు మంగళవారం 25 హెచ్పీ, 60 నియంత్రికలు చేరాయి. ప్రస్తుతం గోదాములు నియంత్రికలు, అనుబంధ పరికరాలు అవసరమైన మేరకు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. మండలాలకు ప్రాధాన్యం మేరకు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.