MBNR: బాలికల ప్రభుత్వ పరిశ్రామిక శిక్షణ సంస్థ(ITI)లో నూతన విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోపాల్ నాయక్ తెలిపారు. అర్హత గలవారు ఈ నెల 21లోగా https://iti.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ACT, ITIలలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, బాలికలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.