VZM: కొత్తవలస రైల్వే స్టేషన్ బుధవారం వేకువజామున రైల్వే వాణిజ్య విభాగం, రైల్వే రక్షక దళం సంయుక్తంగా అంబుష్ 40 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. స్టేషన్లో నలువైపులా ప్రత్యేక సిబ్బందితో ప్రతి ప్రయాణీకుడుని నిశితంగా తనిఖీలు చేపట్టారు. టికెట్ లేని వారిని గుర్తించి జరిమానా విధించారు. స్టేషన్ ఆవరణలో రాగానే ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకోవాలని అవగాహన కల్పించారు.