WGL: రైతుభరోసా పథకంలో భాగంగా మంగళవారం సాయంత్రం వరకు రూ.94.16 కోట్లను జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వానాకాలం సీజన్ కు సంబంధించి 1,29,542 మంది ఖాతాల్లో జను చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన రైతులకు త్వరలో జమవుతాయని తెలిపారు.