NLG: మిర్యాలగూడ మండలం చింతపల్లికి చెందిన బానోతు అనుజ(19) ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదం నింపింది. HYDలో సెల్ పాయింట్లో పనిచేస్తున్న ఆమె దసరా కోసం ఇంటికి వచ్చి అప్పటి నుంచి మానసిక వేదనకు గురవుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న MLG గ్రామీణ పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.