VKB: భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్ కుమార్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా సందేశం విడుదల చేశారు.