SRCL: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. రైతులు డిజిటల్ వ్యవసాయం మట్టి పరీక్షలు నీటి నిర్వహణ పంటల వ్యవసాయ అధికారులు సలహాలు, సూచనలు పాటించాలన్నారు.