GDWL: గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీలపై పోలీస్ అధికారులు వెంటనే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మొత్తం 12 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. వీటిలో భూ వివాదాలకు సంబంధించి 6 ఫిర్యాదులు, అంశాలపై మిగతా ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ పేర్కొన్నారు.