KMR: లింగంపేట్ మండలం శెట్పల్లిలోని పల్లె దవాఖానాలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఎన్ఎం రాధిక ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు, ప్రజలకు వైద్యసేవలు అందించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆశా సిద్ధేశ్వరీ, వైద్యులు పాల్గొన్నారు.