MNCL: మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మంగళవారం టీఎన్జీవోస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి వారికి సభ్యత్వ నమోదు పత్రాలు అందజేశారు. జిల్లా కార్యదర్శి రామ్మోహన్, కేంద్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు పాల్గొన్నారు.