VKB: అర్హులైన దివ్యాంగులు సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా వికలాంగుల సంగం అధ్యక్షులు పోతురాజు సుధీర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు సహాయ పరికరాలు లెర్నింగ్ మెటీరియల్ ఎంఆర్సీ చెప్పులు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.