SRPT:జిల్లా ఎల్ఎస్ బేకరీకి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ జరిమానా విధించారు. సోమవారం సీతారాంపురానికి చెందిన కొందరు ఆ బేకరీలో కేక్ తిని అస్వస్థతకు గురైన విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా కమిషనర్ స్పందించి ఈరోజు తనిఖీలు చేశారు. నాణ్యత లేకపోవడంతో రూ.5 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు.