SRCL: ఎల్లారెడ్డిపేటకు చెందిన వంగ గిరిధర్ 50 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రం అందుకున్నారు. రక్తదాన దినోత్సవం సందర్భంగా ఎడ్ల లక్ష్మణ్ 28, ఉపాధ్యాయుడు శ్రీనివాస్, శివరామకృష్ణ 19 సార్లు రక్తదానం చేసి మానవతా సేవకు తోడ్పడ్డారు.