NLG: చిట్యాల పట్టణం, శివనేనిగూడెం వెళ్లే దారిలో రోడ్డు గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రికి, శివనేనిగూడెం వెళ్లేవారు స్థానికులు కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. మాజీ కౌన్సిలర్ బెల్లి సత్తయ్య సొంత ఖర్చులతో బుధవారం ట్రాక్టర్ల ద్వారా డస్ట్ని తెప్పించి బుధవారం గుంతలను పూడిపించారు.