NRML: నర్సాపూర్ జీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు అడవులు, వన్యప్రాణులు ప్రాముఖ్యతను సెక్షన్ అధికారి అలేఖ్య వివరించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించి, గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు వీణ, అధికారులు సాయి రెడ్డి, ఫాజిల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.