NLG: మర్రిగూడ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 1.50 కోట్ల రూపాయలతో పూర్తిచేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆదివారం జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ పనులను చేపట్టారు. ఛైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, ఎమ్మెల్యేతో పాటు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.