HNK: తెలంగాణ బీసీ ప్రజా సంఘం హనుమకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సంధ్యారాణి నియమితులయ్యారు. ఈ మేరకు సంధ్యారాణికి బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయిని భరత్ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని బీసీలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని నూతన అధ్యక్షురాలికి వ్యవస్థాపక అధ్యక్షుడు సూచించారు.