JGL: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను… ఉపాధ్యాయులు జగిత్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ తెలిపారు.