PLD: సత్తెనపల్లి కాకతీయ కల్యాణ మండపంలో నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణ్ బాబు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్కరాజు గార్లపాడు రోడ్డు బ్రిడ్జి, నందిగామ బ్రిడ్జి నిర్మాణాలపై చర్చించారు. మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.