కృష్ణా: భారత సాయుధ దళాల పట్ల గర్వంగా ఉందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పహాల్గాంలో అమాయకులపై దాడికి జవాబే ఆపరేషన్ సింధూర్ అని పేర్కొన్నారు. దేశంపై దాడికి జవాబు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు.