KMR: లింగంపేట మండలం బాలాపూర్లో ధరావత్ ఈశ్వర్(56) తాడ్వాయి మండలం కరడ్ పల్లిలో ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం బాన్సువాడ మండలంలోని అంకోల్ తాండాలోని అత్తగారింటికి వెళ్లినట్టు, బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారని భార్య సంగుబాయి తెలిపారు.