MLG: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామంలోని KGVB పాఠశాలను శనివారం MRO తోట రవీందర్ సందర్శించారు. ఈ సందర్భంగా MRO పలు తరగతి గదులను, వంటగదిని పరిశీలించారు. అనంతరం MRO మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు.