NLG: కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఏడాదికి కిరాణం, బొమ్మలు, గాజులు విక్రయించడానికి మంగళవారం వేలం నిర్వహించారు. నిడమనూరు మండలం గుంటిపల్లికి చెందిన గుండా నాగరాజు రూ.9.40లక్షలకు టెండర్ దక్కించుకున్నారు.బి.సుమతి, చీదేటి వెంకట్రెడ్డి, జినుకుంట్ల చంద్రయ్య, నాగేశ్వర్రావు, కూసం ఉపేందర్ రెడ్డి,అంజనేయులు, నాగరాజు, రాజయ్య పాల్గొన్నారు.
Tags :