KMRD: పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం జిల్లాలో ఏఎస్సై, సివిల్ హెడ్ కానిస్టేబుల్స్, బదిలీల ప్రక్రియను ఎస్పీ నిర్వహించారు. బదిలీలను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్పై పూర్తి పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో చేపట్టారన్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.