KNR: కరీంనగర్ సినీయర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్, ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర ప్రతిష్ఠాత్మక రాష్ట్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యారు. 2024 బెస్ట్ క్రిటిక్ గద్దర్ అవార్డును ప్రభుత్వం నేడు ఆయనకు అందజేయనుంది. పైడి జైరాజ్ డాక్యుమెంటరీకి బెస్ట్ క్రిటిక్ అవార్డును ఆయన అందుకోనున్నారు.