KNR: చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామపంచాయతీ వద్ద నేడు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ నవీన్ కుమార్ తెలిపారు. రైతులకు ఎలాంటి భూ సమస్యలు ఉన్న కార్యదర్శిని సంప్రదించాలని కోరారు. భూమికి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్, ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలన్నారు.