MBNR: కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేధ్ను మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నారాయణపేటలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై చర్చించినట్లు వెల్లడించారు. గత BRS ప్రభుత్వ అసమర్థత మూలంగా సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేసినట్టు తెలిపారు.