VKB: CM రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి చేరుకున్న మంత్రులు వాకిటి శ్రీహరి దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ప్రజలతో మాట్లాడారు. కొండారెడ్డి పల్లిలో రూ .91.71 కోట్లతో వివిధ శాఖల 18 అభివృద్ధి పనులను ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది అన్నారు.