NZB: గత ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించడంలో విఫలమైనట్లు మధ్యాహ్న భోజన పథక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి ఆరోపించారు. మంగళవారం యూనియన్ శిక్షణ శిబిర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే ప్రభుత్వమే నిత్యవసర వస్తువులు సరుకులు, గ్యాస్, కోడిగుడ్లు సరఫరా చేయలని డిమాండ్ చేశారు.