CTR: జిల్లా వ్యాప్తంగా ఇవాళ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ పాఠశాలలకు చేరాయి. ఈ కిట్లలోని వస్తువులన్నీ నేడు విద్యార్థులకు అందిం చనున్నారు.