BHPL: టేకుమట్ల మండలం అంకుశపూర్ గ్రామంలో శనివారం తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో బీసీ ఐక్య కార్యాచరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా పోరాడి రాజ్యాధికారం సాధించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తీన్మార్ మల్లన్న, మల్లన్న టీమ్ సభ్యులు చేశారు. లేనిపక్షంలో జనరల్ స్థానాల్లో పోటీ చేసి బీసీ సత్తా చాటుతామన్నారు.