NZB: జిల్లాలోనీ నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలోని శబరి మాత ఆశ్రమం వద్ద ఆంజనేయ భక్తుల సహకారంతో బుధవారం ఉదయం 9.25 గంటలకు అభయాంజనేయ విగ్రహం ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
Tags :