నారాయణపేట: జిల్లా ధన్వాడకు చెందిన యువ కళాకారులు ముల్కమోళ్ల బాలకృష్ణ గౌడ్కు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పురస్కారం అందించారు. ఇటీవల హైదరాబాదులోని సరస్వత భవనంలో నిర్వహించిన యువ సమ్మేళనం కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అవార్డు అందించి సత్కరించారు.