KMM: వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.16,000, కొత్త మిర్చి ధర రూ.16,011గా పలికింది. అలాగే, క్వింటా పత్తి ధర రూ.7,100 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజూ కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.700, కొత్త మిర్చి ధర రూ.200, పత్తి ధర రూ.100 తగ్గినట్లు తెలిపారు.