SRD: జహీరాబాద్ పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని సరస్వతీ శిశు మందిర్ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వర రావు శనివారం సీజ్ చేశారు. పాఠశాల 27 లక్షల రూపాయల అస్తపన్ను చెల్లించాల్సి ఉందని కమిషనర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న అస్తి పన్ను వెంటనే చెల్లించాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.