KMM: తల్లాడ మండలం అంజనాపురంకి చెందిన RMP వైద్యుడు కిన్నెర వెంకటేశ్వర్ రావుతోపాటు పలువురు మంగళవారం మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి, పేద ప్రజల బ్రతుకులు మారాలంటే మళ్ళీ KCRరే సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.