SDPT : హుస్నాబాద్ పశువుల అంగడి వేలం శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. జిల్లా అధికారుల అనుమతి మేరకు మున్సిపల్ కార్యాలయంలో రెండో సారి అంగడి వేలం నిర్వహిస్తున్నామన్నారు. అంగడివేలం కోసం డిపాజిట్లు చెల్లించిన వారు వేలం పాటకు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.