RR: హయత్నగర్ డివిజన్లో గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. కోట్లాది భారతీయులకు గాంధీ స్వేచ్ఛ, స్వతంత్రన్ని అందించారన్నారు.